Friday, April 27, 2012

5 ఫిబ్రవరి 2012, ఆదివారం నాడు జరిగిన రేడియో జోష్ ప్రత్యేక్ష కార్యక్రమం

5 ఫిబ్రవరి 2012, ఆదివారం నాడు హైదరాబాద్ లో రేడియో జోష్ స్టుడియో లో జరిగిన "రేడియో జోష్ తో నా చరణం - మీ పల్లవి"  ప్రత్యక్ష కార్యక్రమంలో తీయించుకున్న కొన్ని ఫోటోలు. నూతన సంవత్సర మొదటి రోజును పురస్కరించుకుని జరిగిన ఈ ప్రత్యేక్ష కార్యక్రమంలో ఉమా దుర్గా ప్రసాద్ గారితో పాటే యానంలో ఉంటున్న శ్రీ వాత్సవి రాయపురెడ్డి గారు కూడా పాల్గొన్నారు. రేడియో జోష్ స్టుడియోలో ఆ రోజు RJ భూమిక వీరు పోషించడం ఓ విశేషం. Thanks to Radiojosh and RJ Agni గారు.





1 comment: